ఇచ్చిన మాట నిలబెట్టుకున్న కాంగ్రెస్ పార్టీ

68பார்த்தது
సీఎం రేవంత్ రెడ్డి రైతుల పక్షపాతి అని ఎమ్మెల్యే డాక్టర్ మురళీ నాయక్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ఏక కాలంలో 2 లక్షల రూపాయల రైతు రుణ మాఫీ నిర్ణయాన్ని హర్శిస్తూ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు ఏక కాలంలో ఆగస్టు 15 లోగా రైతులకు 2 లక్షల రూపాయల రుణ మాఫీని అమలు చేస్తామన్నారు.

தொடர்புடைய செய்தி