తొర్రూర్ ప్రజలకు సీఐ హెచ్చరిక

3671பார்த்தது
తొర్రూర్ ప్రజలకు సీఐ హెచ్చరిక
రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతుందని తోరూర్ సీఐ సత్యనారాయణ తెలిపారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ.. ఇకపై ప్రతిరోజు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తామని మద్యం తాగి పట్టుబడితే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. సరైన పత్రాలు లేని వాహనాలకు ఫైన్ విధించి సీజ్ చేస్తామని తెలిపారు. విధిగా నిబంధనలు పాటించాలని సూచించారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி