జిల్లా వ్యాప్తంగా ఘనంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవం

83பார்த்தது
జిల్లా వ్యాప్తంగా ఘనంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవం
మొక్కలు పెంచి పుడమి తల్లికి పునర్జీవం పోయాలని పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు. బుధవారం జనగాం జిల్లా వ్యాప్తంగా గ్రామగ్రామాన ఘనంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవంను నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామాల్లో మొక్కలు నాటి అవగాహన ర్యాలీలు, సదస్సులు నిర్వహించినారు. ఈ కార్యక్రమాలలో మండల స్థాయి అధికారులు, గ్రామ పంచాయతీ కార్యదర్శులు, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி