తొలి అమరుడు దొడ్డి కొమురయ్య విగ్రహావిష్కరణ

79பார்த்தது
తొలి అమరుడు దొడ్డి కొమురయ్య విగ్రహావిష్కరణ
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమురయ్య వర్ధంతిని జిల్లా కేంద్రమైన జనగాం నగరంలో నిర్వహించారు. గురువారం ఈ సందర్భంగా జనగాం కళ్లెం రోడ్ లో నిర్మించిన దొడ్డి కొమురయ్య విగ్రహాన్ని రాష్ట్రమంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డితో కల్సి ఆవిష్కరించి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు జిల్లా ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி