జ్యోతిష్యం పేరుతో లక్షలు వసూలు చేసిన ముఠా

76பார்த்தது
జ్యోతిష్యం పేరుతో లక్షలు వసూలు చేసిన ముఠా
జనగాం జిల్లా కొడకండ్ల మండల కేంద్రంలో గుప్తనిధుల పేరుతో ఓ కుటుంబం నుండి 15 లక్షల రూపాయలు వసూలు చేసిన ముఠాను
పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం పాలకుర్తి పోలీసు స్టేషన్ ఆవరణలో జనగాం డిసిపి రాజమహేంద్ర నాయక్ వివరాలు తెలుపుతూ బాధితురాలి పిర్యాదు మేరకు గుప్తనిధుల ముఠాను అరెస్ట్ చేసి వారి నుండి 15 లక్షల రూపాయలు, 540 వెండిరేకు, 76 బంగారు రేకు బిళ్ళలు, రెండు కార్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

தொடர்புடைய செய்தி