ఫీజుల నియంత్రణ చట్టం అమలు చేయాలి

61பார்த்தது
ఫీజుల నియంత్రణ చట్టం అమలు చేయాలి
ప్రైవేట్ విద్యా సంస్థలలో ఫీజుల నియంత్రణ చట్టం అమలు చేయాలని భారత విద్యార్థి సమాఖ్య జనగాం జిల్లా కార్యదర్శి ధర్మభిక్షం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రమైన జనగాం నగరంలోని ఎస్ఎఫ్ఐ కార్యాలయంలో ఆదివారం ఉదయం ఏర్పాటు చేసిన ఫీజు నియంత్రణ చట్టం- ఆవశ్యకత అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశం జిల్లా ఉపాధ్యక్షురాలు దాసగాని సుమ ఆధ్వర్యంలో నిర్వహించారు.

தொடர்புடைய செய்தி