నిర్లక్ష్యం ప్రదర్శించిన అధికారులకు షోకాజ్ నోటీస్

56பார்த்தது
నిర్లక్ష్యం ప్రదర్శించిన అధికారులకు షోకాజ్ నోటీస్
జూలై 1వ తేదీన జనగాం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంపట్ల నిర్లక్ష్యం ప్రదర్శించిన అధికారులకు జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ షోకాజ్ నోటీస్ లు జారీచేశారు. బుధవారం ఈ సందర్భంగా వారికి నోటీసులు అందించారు. జిల్లాలోని ప్రజలు పలు సమస్యల పరిష్కారం కొరకు కలెక్టర్ కార్యాలయంలో నిర్వహిస్తున్న ప్రజావాణిలో అధికారులు సెల్ ఫోన్లలో నిమగ్నం కావడంతో షోకాజ్ నోటీస్ జారీ చేశారు.

தொடர்புடைய செய்தி