వర్గీకరణ అంశాన్ని గుర్తుచేసిన ఎమ్మార్పీఎస్ నాయకులు

54பார்த்தது
వర్గీకరణ అంశాన్ని గుర్తుచేసిన ఎమ్మార్పీఎస్ నాయకులు
పలు అంశాలతో పాటు మాదిగ వర్గీకరణ ఆకాంక్ష కోసం జాతి ఎదురుచూస్తున్న విషయాన్ని కేంద్రమంత్రి, బీజేపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు జి. కిషన్ రెడ్డికి పలువురు జిల్లా కేంద్రమైన జనగాంలో కల్సి గుర్తు చేశారు. గురువారం జనగామ జిల్లా కేంద్రానికి విచ్చేసిన కిషన్ రెడ్డిని ఎంఎస్పీ, ఎంఎస్ఎఫ్, ఎమ్మార్పీఎస్, విహెచ్పిఎస్ జనగాం జిల్లా నాయకులు కలిసారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డిని శాలువాతో సత్కరించి పూలమొక్కను అందించారు.

தொடர்புடைய செய்தி