యోగి జీవితం అర్ధాంతరంగా ముగియడం బాధాకరం: ఎంపి కావ్య

83பார்த்தது
తాను ఎంచుకున్న జర్నలిజం మార్గంలో అవిశ్రాంతంగా కృషి చేశారని, యోగి జీవితం ఇలా అర్ధాంతరంగా ముగియడం బాధాకరమని వరంగల్ ఎంపి కడియం కావ్య అన్నారు. జర్నలిస్ట్ యోగి తన కూతురు ఆధ్య మృతిచెందాగా విషయం తెలుసుకున్న ఎంపీ కడియం కావ్య దంపతులు శనివారం జనగాంలో నిర్వహించిన అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారి పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి, వారి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

தொடர்புடைய செய்தி