ముఖ్యమంత్రితో భేటీ అయిన అందెశ్రీ

56பார்த்தது
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో రచయిత, నేపథ్య గాయకుడు, నంది అవార్డు గ్రహీత జిల్లా కేంద్రమైన జనగాం నియోజకవర్గ పరిధిలోని మద్దూర్ మండలం రేబర్తి గ్రామానికి చెందిన అందెశ్రీ(అందె ఎల్లయ్య) భేటి అయ్యారు. మంగళవారం సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి తో కల్సి అందెశ్రీ రాసిన తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయహే తెలంగాణ గీతాలపన రూపకల్పన కోసం వీరు కలిశారు. ఈ కార్యక్రమంలో వేం నరేందర్ రెడ్డి, అద్దంకి దయాకర్ తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி