మరిపెడ: కన్నీరు పెట్టిన ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్

52பார்த்தது
మరిపెడ: కన్నీరు పెట్టిన ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్
మరిపెడ మండలంలోని పురుషోత్తమయా గూడెంలో స్వర్గియులు నూకల నరేష్ రెడ్డి మృతదేహనికి ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ పూలమాల వేసి నివాళులర్పించి కన్నీరు పెట్టికున్నారు. రాజకీయంలో చెదోడు, వాదోడుగా ఉన్నారు. నరేష్ రెడ్డి కుమారులు అనిరుధ్ రెడ్డి, అభినవ్ రెడ్డిలను ఓదార్చారు. ఆమె వెంట సీనియర్ నాయకులు కుడితి మహేందర్ రెడ్డి ఉన్నారు.

தொடர்புடைய செய்தி