వరద బాధిత విద్యార్థులకు నోట్ బుక్స్, దుప్పట్లు పంపిణీ

77பார்த்தது
వరద బాధిత విద్యార్థులకు నోట్ బుక్స్, దుప్పట్లు పంపిణీ
వరద బాధిత విద్యార్థులకు ఖమ్మం స్పర్శ హాస్పిటల్ సహకారంతో ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలు శైలజ ఆధ్వర్యంలో డోర్నకల్ మండలం ముల్కలపల్లి జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో సోమవారం నోట్ బుక్స్, దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు రుక్మాంగధర రావు రావు, ఉపాధ్యాయులు రమేష్, స్వామి, నాగేశ్వరరావు, అమీన్, సునీత, మాధవి, పిల్లలు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி