ఆటోను ఢీ కొట్టిన లారీ ఒకరి మృతి

2586பார்த்தது
ఆటోను ఢీ కొట్టిన లారీ ఒకరి మృతి
మహబూబాబాద్ జిల్లా నర్సింహుల పేట మండలం పెద్ద నాగారం స్టేజి శివారులో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుందిఆటో ను లారీ ఢీకొట్టడం తో ఒకరు మృతి చెందారు. మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி