కాళేశ్వరంలో వరంగల్ యువకుడు గల్లంతు

61பார்த்தது
భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరంకు, వరంగల్ లేబర్ కాలనికి చెందిన గరిక పాటి ప్రవీణ్-రజినీ దంపతుల కుమారుడు అఖిల్ ఆదివారం దర్శనానికి వచ్చారు. దర్శనానికి ముందు త్రివేణి సంగమ గోదావరిలో పుణ్యస్నానాలు చేయాలని గోదావరి వద్దకు వెళ్లారు. అందరూ స్నానం చేసి బయటకు రాగా, అఖిల్ మాత్రం నీటిలోకి జారిపోయాడు. యువకుడి ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. చీకటి కావడంతో గాలింపు ఆపివేశారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி