పోలింగ్ సరళిని పరిశీలించిన కలెక్టర్

71பார்த்தது
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పట్టభద్రుల ఉప ఎన్నికల పోలింగ్ సరళిని సోమవారం జిల్లా కలెక్టర్ భావేష్ మిశ్రా పరిశీలించారు. జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న పట్టభద్రుల ఉప ఎన్నికల పోలింగ్ సరళిని స్వయంగా పరిశీలించారు.

தொடர்புடைய செய்தி