బియ్యం వడ్లు అక్రమ రవాణా చేస్తే కఠినచర్యలు

57பார்த்தது
తెలంగాణ నుంచి మహారాష్ట్రకు పిడిఎస్ బియ్యం, మహారాష్ట్ర నుంచి తెలంగాణకు వడ్ల అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ సివిల్ సప్లై స్పెషల్ ఆఫీసర్ లక్ష్మారెడ్డి తెలిపారు. ఆయన బుధవారంభూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని కాలేశ్వరం అంతర్రాష్ట్ర వంతెన వద్ద వ్యవసాయ చెక్ పోస్టును తనిఖీ చేశారు. అక్కడ రిజిస్టర్ లను పరిశీలించారు. వాహనాల రాకపోకలను అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు.

தொடர்புடைய செய்தி