నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు

61பார்த்தது
నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు
నకిలీ విత్తనాలు, ఎరువులు రైతులకు అమ్మితే పీడీ యాక్టు నమోదుచేసి జైలుకు పంపిస్తామని, విక్రయించే వారిపై కఠిన చర్యలు ఉంటాయని మంగళవారం భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ ఖారే పేర్కొన్నారు. నకిలీ విత్తనాలు విక్రయించినా, నిల్వ చేసినా, రవాణా చేసిన కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. హెచ్ టి కాటన్ విక్రయాలకు అనుమతి లేదన్నారు. కొనుగోలు చేసిన విత్తనాలు, పురుగు మందులకు రశీదులు తీసుకోవాలన్నారు.

தொடர்புடைய செய்தி