యోగా ద్వారా ఒత్తిడిని జయించవచ్చు

83பார்த்தது
ఒత్తిడిని జయించడానికి యోగా అవసరమని అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా శుక్రవారం జిల్లా కేంద్రంలో ఆయుష్, వైద్యఆరోగ్య శాఖల ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ యోగా వేడుకలలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాదికారి డాక్టర్ మధుసూదన్, ఆయుష్ విభాగం డాక్టర్ తనూజా రాణి, డిపిఆర్వో శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி