ఎరువుల దుకాణాలపై పోలీసు తనిఖీలు

69பார்த்தது
ఎరువుల దుకాణాలపై పోలీసు తనిఖీలు
మహదేవపూర్ మండల కేంద్రంలో బుధవారం సాయంత్రం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు సిఐ రాజేష్ రావు ఆధ్వర్యంలో ఎరువులు పురుగు మందుల దుకాణాలపై రికార్డులు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ లైసెన్స్ ఉన్న మందులను రైతులకు అమ్మాలని ఎట్టి పరిస్థితుల్లో నకిలీ విత్తనాలు పురుగు మందులు అమ్మకూడదనే ఈ సందర్భంగా డీలర్ ను హెచ్చరించారు. ఆయన వెంట ఎస్సై పవన్ కుమార్ ఎస్సై-2 చక్రపాణి పోలీసులు ఉన్నారు.

தொடர்புடைய செய்தி