ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద రైతుల ఆందోళన

2282பார்த்தது
ధాన్యం తెచ్చి 20 రోజులు గడుస్తున్నా సక్రమంగా కాంటాలు చేయక, సరిపడా లారీలు రాక, పాత గన్నీ సంచులతో రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలోని దేవరాంపల్లి ధాన్యం కొనుగోలు చేయాలని పలువురు రైతులు ఆందోళనకు దిగారు. వర్షంతో కొనుగోలు కేంద్రంలో వడ్లు, ధాన్యం బస్తాలు తడిసాయన్నారు. ఇంకా 60కి పైగా లారీ వడ్లు ఉన్న కాంటాలు సరిగా చేయక, అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శించారు.

தொடர்புடைய செய்தி