కరెంట్ షాక్ తో ఎద్దు చనిపోవడంతో కన్నీళ్లు పెట్టుకున్న రైతు

53பார்த்தது
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం బావుసింగ్ పల్లి గ్రామంలో ఆదివారం బండి కర్రే ఓదెలు అనే రైతు కరెంట్ షాక్ తో ఎద్దు మృతి చెందింది. సుమారు 1లక్ష రూపాయల విలువ చేస్తుందని, ప్రభుత్వం ఆదుకోవాలని తెలిపారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி