టెన్త్ ఫలితాలు.. వికారాబాద్ జిల్లా లాస్ట్

75பார்த்தது
టెన్త్ ఫలితాలు.. వికారాబాద్ జిల్లా లాస్ట్
తెలంగాణ పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా చివరి స్థానంలో నిలవడం గమనార్హం. 65. 10% విద్యార్థులు మాత్రమే ఉత్తీర్ణత సాధించారు. జిల్లా వ్యాప్తంగా 13, 357 మంది పరీక్ష రాశారు. ఇందులో 3, 821 మంది బాలురు, 4, 874 మంది బాలికలు పాస్ అయ్యారు. బాలురు 57. 34%, బాలికలు 72. 82% ఉత్తీర్ణత సాధించారు.

தொடர்புடைய செய்தி