పరిగిలో ఉపాధ్యాయ ధర్నా పోస్టర్ ఆవిష్కరణ

1165பார்த்தது
పరిగిలో ఉపాధ్యాయ ధర్నా పోస్టర్ ఆవిష్కరణ
వికారాబాద్ జిల్లా పరిగి మండలంలో ఉపాధ్యాయుల ట్రైనింగ్ లో భాగంగా మధ్యాహ్నం భోజన సమయం లో ఉపాధ్యాయులు తపస్ ధర్నా పోస్టర్ ను మంగళవారం ఆవిష్కరించారు. ప్రతి ఉపాధ్యాయడు పాల్గొని సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని పరిగి మండల ప్రధాన కార్యదర్శి విజయ్ పవర్ కోరారు. కార్యక్రమంలో పరిగి నియోజకవర్గం మీడియా ఇంచార్జి కృష్ణ, మండల గౌరవ అధ్యక్షులు జంగయ్య, కోశాధికారి ప్రసాద్, జిల్లా కార్యదర్శి చందమౌళి తదితరులు పాల్గొన్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி