చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

85பார்த்தது
చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే
వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సోమవారం ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి అర్హులైన 95 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళా సాధికారిత లక్ష్యంగా పనిచేస్తుందని ప్రజల సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే ధ్యేయంగా అభివృద్ధిని కొనసాగిస్తుందన్నారు.

தொடர்புடைய செய்தி