బిఆర్ఎస్ నాయకుల ధర్నా

77பார்த்தது
బిఆర్ఎస్ నాయకుల ధర్నా
బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు గురువారం దోమ మండల కేంద్రంలో మండల బిఆర్ఎస్ అధ్యక్షులు గోపాల్ గౌడ్ ఆధ్వర్యంలో నాయకులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. కాంగ్రెస్ నాయకులకు రైతుల పట్ల చిత్తశుద్ధి లేదని, ఎలాంటి ఆంక్షలు లేకుండా రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ రాజిరెడ్డి, నాయకులు లక్ష్మయ్య, మల్లేష్, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி