గణేష్ మండపాలలో ప్రత్యేక పూజలు చేసిన కాంగ్రెస్ నాయకులు

75பார்த்தது
గణేష్ మండపాలలో ప్రత్యేక పూజలు చేసిన కాంగ్రెస్ నాయకులు
పరిగి నియోజకవర్గం గండీడ్ మండలం జిన్నారం లో వినాయక మండపాలను కాంగ్రెస్ సీనియర్ నాయకులు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. వినాయకుడి ఆశీస్సులతో ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆశిరెడ్డి, మహేందర్, తిమ్మారెడ్డి, వెంకట్రాంరెడ్డి, మాజీ సర్పంచ్ కాజప్ప, కృషయ్య, చిన్న కిష్టప్ప, విజేయ్, రవి, సాయన్న, వెంకట్రాములు, పకిరయ్య, లాలు, మల్లికార్జున్, హన్మంతు, తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி