ఘనంగా జెండా ఆవిష్కరణ కార్యక్రమం

74பார்த்தது
పరిగి పట్టణంలోని తహసిల్దార్ కార్యాలయం వద్ద గురువారం స్వతంత్ర దినోత్సవ సందర్భంగా ఎమ్మార్వో ఆనంద్ రావు జాతీయ జెండాను ఎగరవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. ఎందరో అమరుల త్యాగాల ఫలితంగా భారతదేశానికి స్వాతంత్రం రావడం జరిగిందని, వారి ఆశయాలను ఆచరణలో పెట్టేందుకు ఐక్యమత్యంగా కృషి చేయాలి అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, విద్యార్థులు, నాయకులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி