AC కోచ్‌లో విషపూరిత పాము (Video)

69பார்த்தது
మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్ నుండి ముంబైకి వెళ్తున్న గరీబ్‌రథ్ ఎక్స్‌ప్రెస్ రైలులో విషపూరిత పాము కనిపించిన షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. రైలులోని ఏసీ కోచ్‌లో పాము బెర్త్ హ్యాండిల్‌కు చుట్టుకొని హంగామా చేసింది. దీంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న రైల్వే అధికారులు ఆ కోచ్‌లోకి ప్రవేశించి పామును బయటకు పంపేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.

தொடர்புடைய செய்தி