అయోధ్యలో దీపావళికి రెండు లక్షల దీపకాంతులు

70பார்த்தது
అయోధ్యలో దీపావళికి రెండు లక్షల దీపకాంతులు
రాబోయే దీపావళికి అయోధ్య ఆలయ ప్రాంగణంలో రెండు లక్షల దీపాలు వెలిగించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు శ్రీరామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ తెలిపారు. రామజన్మభూమి ప్రధాన మార్గం నుంచి గర్భగుడి వరకు భారీ అలంకరణ చేయనున్నట్లు పేర్కొన్నారు. మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రెండు లక్షల దీపాలు వెలిగించి గిన్నిస్‌ రికార్డు నెలకొల్పే లక్ష్యంతో ఘనంగా వేడుకలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.

தொடர்புடைய செய்தி