సికింద్రాబాద్‌ నుంచి గోవాకు రైలు ప్రారంభం

51பார்த்தது
సికింద్రాబాద్‌ నుంచి గోవాకు రైలు ప్రారంభం
సికింద్రాబాద్-వాస్కోడగామా-సికింద్రాబాద్ రైలు (17039)ను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆదివారం ప్రారంభించారు. ఈ రైలు ప్రతి బుధ, శుక్రవారం సికింద్రాబాద్ నుంచి.. ప్రతి గురు, శనివారం వాస్కోడగామా నుంచి బయల్దేరుతుంది. కాచిగూడ, షాద్ నగర్, జడ్చర్ల, మహబూబ్ నగర్, గద్వాల్, కర్నూల్ సిటీ, డోన్, గుంతకల్, బళ్లారి, హోస్పేట్, కొప్పల్, హుబ్బలి, లోండా, కులేం, మడ్గాన్ తదితర స్టేషన్లలో ఆగుతుంది. కాగా, HYD నుంచి వాస్కోడగామాకు మరో రైలు (17021) ఉండగా వారంలో ఒక రోజు మాత్రమే నడుస్తుంది.

தொடர்புடைய செய்தி