రైలు ప్ర‌మాదం.. భారీగా ప్రాణ న‌ష్టం?

81பார்த்தது
రైలు ప్ర‌మాదం.. భారీగా ప్రాణ న‌ష్టం?
తమిళనాడులోని చెన్నై శివారులో రైలు ప్రమాదం చోటుచేసుకుంది. తిరువళ్లూరు సమీపంలోని కావరిపెట్టై వద్ద ఆగి ఉన్న గూడ్సు రైలును ఎక్స్‌ప్రెస్‌ రైలు ఢీకొట్టింది. ఈ ఘటనలో రెండు బోగీల నుంచి మంటలు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. నాలుగు ఏసీ బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ప్ర‌మాదంలో ఎక్స్‌ప్రెస్‌ 110 కిలోమీటర్ల వేగంతో గూడ్స్ ట్రైన్‌ని ఢీకొట్టింది. భారీగా ప్రాణ నష్టం జరిగినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

தொடர்புடைய செய்தி