నేడు బంగ్లాదేశ్‌-భారత్ మధ్య తొలి టీ20 మ్యాచ్

65பார்த்தது
నేడు బంగ్లాదేశ్‌-భారత్ మధ్య తొలి టీ20 మ్యాచ్
బంగ్లాదేశ్‌తో రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా ఇక పొట్టి క్రికెట్‌కు సిద్ధమైంది. భారత్-బంగ్లా మధ్య ఆదివారం తొలి టీ20 మ్యాచ్ జరుగనుంది. గ్వాలియర్ వేదికగా రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.
భారత్ తుది జట్లు (అంచనా): అభిషేక్‌ శర్మ, సంజు శాంసన్, సూర్యకుమార్, రియాన్‌ పరాగ్, నితీశ్‌ కుమార్‌ రెడ్డి, హార్దిక్, రింకు సింగ్, సుందర్, రవి బిష్ణోయ్, మయాంక్‌ యాదవ్, అర్ష్‌దీప్‌ సింగ్‌.

தொடர்புடைய செய்தி