దర్శన్ కేసులో కీలక పరిణామం.. రంగంలోకి దిగిన ఐటీ అధికారులు

57பார்த்தது
దర్శన్ కేసులో కీలక పరిణామం.. రంగంలోకి దిగిన ఐటీ అధికారులు
నటుడు దర్శన్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రస్తుతం జైలులో ఉన్న యాక్టర్ దర్శన్ నివాసంపై దాడులు చేసేందుకు అనుమతి ఇవ్వాలని ఆదాయపన్ను శాఖ అధికారులు మంగళవారం సెషన్స్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దర్శన్ అభిమాని అయిన రేణుకాస్వామిని ఈ ఏడాది దర్శన్, పవిత్ర గౌడ, ఇతరలు కలిసి హత్య చేసిన విషయం తెలిసిందే. దర్శన్ ఇంట్లో పత్రాలను తనిఖీ చేయాల్సిందిగా ఐటీ అధికారులు మంగళవారం ఆయనకు నోటీసులు జారీ చేశారు.

தொடர்புடைய செய்தி