ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ, విదేశాంగ మంత్రి హోసీన్ మృతి చెందినట్లు సమాచారం. వారు ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వత ప్రాంతాల్లో కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో వారిద్దరు మరణించినట్లు ఆంగ్ల మీడియా కథనాలు తెలిపాయి. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.