జనసేన మంత్రి కందుల దుర్గేష్‌ను అడ్డుకున్న టీడీపీ నాయకులు (వీడియో)

62பார்த்தது
జనసేన పార్టీ మంత్రి కందుల దుర్గేష్‌‌కు ఘోర అవమానం జరిగింది. నిడదవోలు మండలం కంసాలిపాలెంలో మంత్రి కందుల దుర్గేష్ పల్లె పండుగ కార్యక్రమనికి హాజరయ్యారు. సోమవారం ఉదయం జనసేన మంత్రిని టీడీపీ నాయకులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. జనసేన అభ్యర్థి కందుల దుర్గేష్ గెలుపు కోసం అహర్నిశలు శ్రమించిన తమకు ప్రభుత్వ కార్యక్రమాల్లో కనీసం సమాచారం కూడా ఇవ్వడం లేదని టీడీపీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు.

தொடர்புடைய செய்தி