తోటి జర్నలిస్ట్ కుటుంబానికి ఆర్థిక సాయం

51பார்த்தது
తోటి జర్నలిస్ట్ కుటుంబానికి ఆర్థిక సాయం
15 ఏళ్లుగా తమతో పాటు జర్నలిస్టుగా పని చేసిన తోటి జర్నలిస్టు బోయిల చంద్రశేఖర్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. ఆత్మకూర్ ఎస్ మండలం జర్నలిస్టుగా పని చేసిన నూతనకల్ గ్రామానికి చెందిన బోయిల్ల చంద్రశేఖర్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందడంతో ఆ మండలానికి చెందిన తోటి జర్నలిస్టులు దాతలు సహకారం తీసుకొని ఒక లక్ష ఎనిమిది వేల రూపాయలు నగదు నూతనకల్లోని చంద్రశేఖర్ కుటుంబానికి అందజేశారు.

தொடர்புடைய செய்தி