పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి వినాయకులను పూజించాలి

73பார்த்தது
పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి వినాయకులను పూజించాలి
ప్రకృతి సమతుల్యత కోసం, మంచినీటి సంరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మట్టి వినాయకునితో తొలి పండుగ వినాయక చవితిని జరుపుకోవాలని ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు చల్లా లక్ష్మికాంత్ అన్నారు. వినాయక చవితి సందర్భంగా శనివారం చల్లా బ్రదర్స్ ఆధ్వర్యంలో సూర్యాపేట పట్టణంలోని విటి రోడ్ సమీపంలో 500 మందికి అరటి ఆకులలో బంకమట్టి వినాయక విగ్రహాలను పెట్టి పంపిణీ చేశారు.

தொடர்புடைய செய்தி