సైబర్ మోసాల బారిన పడకుండా జాగ్రత్తలు పాటించాలి

71பார்த்தது
సైబర్ మోసాల బారిన పడకుండా జాగ్రత్తలు పాటించాలి
పెరుగుతున్న సాంకేతికతకు అనుగుణంగా సైబర్ మోసగాళ్లు అనేక రకాలుగా సైబర్ నేరాలకు పాల్పడుతూ ప్రజల బ్యాంక్ ఖాతాల నుండి డబ్బును దొంగలించి సైబర్ మోసాలకు పాల్పడుతున్నారని జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ ఐపిఎస్ అన్నారు. గురువారం సూర్యాపేటలో ఆయన మాట్లాడుతూ సైబర్ నేరగాళ్లు సాంకేతికతను సద్వినియోగం చేసుకొని, ప్రజల అవసరాలను ఎరగా వేసి సొమ్ము చేసుకుంటున్నారని అన్నారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

தொடர்புடைய செய்தி