వడదెబ్బతో యువకుడి మృతి

4839பார்த்தது
వడదెబ్బతో యువకుడి మృతి
నల్గొండ జిల్లా శాలిగౌరారం మండలంలోని పెర్కకొండారం గ్రామానికి చెందిన మేతరి అనిల్ కుమార్ (32) వడదెబ్బతో మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. అతడు కొంతకాలంగా గ్రామంలో ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ను కొనసాగిస్తున్నాడు. రెండు రోజుల కింద ఎండ తీవ్రతతో పాటు, వంట వేడి తాళలేక తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. నల్గొండ ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తుండగా మృతి చెందినట్లు బంధువులు, గ్రామస్థులు పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி