కళాశాలకు నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యేకు వినతి పత్రం

64பார்த்தது
కళాశాలకు నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యేకు వినతి పత్రం
వరదల భీభత్సంతో కోదాడ పట్టణంలోని కే ఆర్ ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల కాంపౌండ్ దెబ్బతిన్నది. కాగా కళాశాల ప్రిన్సిపాల్ రమణారెడ్డి, అధ్యాపకులు కాంపౌండ్ వాల్ తో పాటు కళాశాలలో అదనపు తరగతి గదులు మంజూరు కు నిధులు మంజూరు చేయించాలని వినతి పత్రం అందజేశారు. కాగా స్పందించిన ఎమ్మెల్యే నిధులు మంజూరుకు కృషి చేస్తానని చెప్పినట్లు ప్రిన్సిపాల్ తెలిపారు. కార్యక్రమంలో లైబ్రేరియన్ ప్రభాకర్ రెడ్డి ఉన్నారు.

தொடர்புடைய செய்தி