ఇండ్లు కోల్పోయిన వారికి ఐరన్ షీట్స్ తో మోడల్ ఇళ్ళు

67பார்த்தது
ఇండ్లు కోల్పోయిన వారికి ఐరన్ షీట్స్ తో మోడల్ ఇళ్ళు
చిలుకూరు మండలం, నారాయణపురంలో వరద బాధితులను కోదాడ ఎమ్మెల్యే పద్మావతి మంగళవారం పరామర్శించారు. వారికి ప్రభుత్వం నుండి అందుతున్న సహాయాన్ని అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ ఇంకా ముంపు కు గురైన బాధితులకు ప్రభుత్వం నుండి సహాయం అందకపోతే తక్షణమే సంబంధిత అధికారులు స్పందించి వారికి సహాయం అందేలా చూడాలన్నారు. ఇండ్లు కోల్పోయిన వారు నివాసం ఉండేందుకు ఐరన్ షీట్స్ తో తయారు చేసిన మోడల్ హౌస్ ను పరిశీలించారు.

தொடர்புடைய செய்தி