వరద బాధిత గ్రామాలు పరిశీలించిన కేంద్ర బృందం

82பார்த்தது
వరద బీభత్సంతో తీవ్రంగా దెబ్బతిన్న అనంతగిరి మండలం గొండ్రియాల, తొగ్రరాయి, కూచిపూడి గ్రామాల్లో జరిగిన నష్టాన్ని జిల్లా కలెక్టర్ తేజస్ నందన్ లాల్ పవర్, కేంద్ర బృందంతో కలిసి గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక అధికారులు సహాయక చర్యలు ముమ్మరం చేయాలన్నారు. బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. ఈ ర్యక్రమంలో ఆర్డిఈ సూర్య నారాయణ, ఎమ్మార్వో లు వాజిద్ అలీ, హిమ బిందు ఉన్నారు.

தொடர்புடைய செய்தி