ఫొటోగ్రాఫర్లపై ఫైర్ అయిన స్టార్ నటి.. వీడియో వైరల్

60பார்த்தது
బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ కాజోల్ దసరా సందర్భంగా ముంబైలోని ఓ దుర్గా మాత మండపానికి వెళ్లారు. ఈ సందర్భంగా ఫొటోగ్రాఫర్లు, ఇతరులపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫొటోగ్రాఫర్లు, భక్తులు కొంతమంది మండపం లోపలికి కూడా చెప్పులు, షూలు వేసుకొని రావడం గమనించిన కాజోల్ వారిపై ఫైర్ అయ్యారు. ‘ముందు మీరు ఇక్కడ్నుంచి వెళ్లండి. ఇది పూజా ప్రదేశం. చెప్పులు, షూలు తీసేసి రండి. ఇలాంటి ప్రదేశాల్లో కొంచెం గౌరవంగా వ్యవహరించండి’ అంటూ ఆగ్రహించారు.

தொடர்புடைய செய்தி