తమిళనాడుకు చెందిన 14 మంది భారతీయ జాలర్లను అరెస్ట్ చేసిన శ్రీలంక నేవీ

51பார்த்தது
తమిళనాడుకు చెందిన 14 మంది భారతీయ జాలర్లను అరెస్ట్ చేసిన శ్రీలంక నేవీ
తమిళనాడులోని పుదుక్కోట్టైకి చెందిన 14 మంది మత్స్యకారులను శనివారం శ్రీలంక నావికాదళం అరెస్టు చేసింది. అంతర్జాతీయ సముద్ర సరిహద్దు రేఖ (IMBL) దాటి పాక్‌స్ట్రెయిట్‌లోని నెడుంతీవు సమీపంలో చేపలు పట్టడంతో వారు అరెస్టు అయ్యారు. ఈ నేపథ్యంలో మత్స్యకారుల మూడు బోట్లను కూడా సీజ్ చేశారు. కాగా, ఈ అరెస్టులను నిరసిస్తూ స్థానికులు ఆందోళనకు దిగారు. ప్రస్తుతం అక్కడి ప్రజలు చేపల వేట కోసం సముద్రంలోకి ప్రవేశించడం గురించి ఆందోళన చెందుతున్నారు.

தொடர்புடைய செய்தி