నిలకడగా సీతారాం ఏచూరి ఆరోగ్యం.. సీపీఎం ప్రకటన విడుదల

58பார்த்தது
నిలకడగా సీతారాం ఏచూరి ఆరోగ్యం.. సీపీఎం ప్రకటన విడుదల
సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి (72) ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు ఆ పార్టీ 'ఎక్స్‌'లో ద్వారా తెలిపింది. ఆయన ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్‌తో ఆగస్టు 19న ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేరారు. అయితే గురువారం ఆరోగ్యం ఇబ్బందికరంగా మారడంతో డాక్టర్లు వెంటిలేటర్‌ అమర్చారు. ఏడుగురు వైద్యుల బృందం ఆయన ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నారు. సీతారాం ఏచూరి ఆరోగ్యం నిలకడగా ఉందని, చికిత్సకు స్పందిస్తున్నారని ఆ పార్టీ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొంది.

தொடர்புடைய செய்தி