కరాటే పోటీల్లో వేములవాడ విద్యార్థిని రాష్ట్రస్థాయికి ఎంపిక

70பார்த்தது
కరాటే పోటీల్లో వేములవాడ విద్యార్థిని రాష్ట్రస్థాయికి ఎంపిక
తిమ్మాపూర్ మండలం మహాత్మ జ్యోతి బాపులే( ఎంజిపి ) జూనియర్ కళాశాల సిఈసి ప్రధమ సంవత్సరం చదువుతున్న వేములవాడ పట్టణానికి చెంది న పంపరి షణ్ముఖ ప్రియా శుక్రవారం జగిత్యాల్లో జరిగిన స్కూల్ గేమ్ ఫెడరేషన్(ఎస్జిఎఫ్ )ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థాయి అండర్ 19 కరాటే పోటీల్లో ప్రథమ స్థానంలో సాధించి గోల్డ్ మెడల్ కైవసం చేసుకోంది. రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైనట్లు ఓకినవా స్పోర్ట్స్ కరాటే అకాడమీ ఫౌండర్ అబ్దుల్ మన్నన్ తెలిపారు.

தொடர்புடைய செய்தி