ఆకతాయిలపై కఠిన చర్యలు: ఎస్ఐ శేఖర్ రెడ్డి

66பார்த்தது
బైక్స్ సైలెన్సర్ మాడిఫై చేపించి (షార్ట్స్)శబ్దం చేస్తూ గ్రామాల్లో తిరుగుతున్న వ్యక్తిని గుర్తించి, వాహనాన్ని సీజ్ చేసి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరిగిందనీ కోనరావుపేట ఎస్సై శేఖర్ రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. మైనర్స్ వాహనాలు నడిపినట్లయితే తల్లిదండ్రులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని, కాలేజ్, స్కూల్స్, గ్రామాల్లో ఎటువంటి సంబంధం లేకుండా తిరుగుతున్న ఆకతాయిలను సమాచారం ఇవ్వాలని కోరారు.

தொடர்புடைய செய்தி