10, 11 తేదీల్లో డిఈఓ కార్యాలయంలో రిపోర్ట్ చేయండి

84பார்த்தது
10, 11 తేదీల్లో డిఈఓ కార్యాలయంలో రిపోర్ట్ చేయండి
రాజన్న సిరిసిల్ల జిల్లా డీఎస్సీ 2024 ఎల్బీ స్టేడియంలో హాజరైన అభ్యర్ధులు (ప్రొవిజినల్లీ సెలెక్టెడ్ కాండిడేట్స్) జిల్లా విద్యాధికారి కార్యాలయంలో అక్టోబర్ 10వ తేదీన రిపోర్టు చేయని వారు ఎవరైనా ఉంటే తప్పనిసరిగా అక్టోబర్ 11వ తేదీ గురువారం ఉదయం 10 గంటలకు రాజన్న సిరిసిల్ల జిల్లా విద్యాధికారి కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி