ముంపు గ్రామాల సమస్యలు పరిష్కరించాలి: సిపిఐ

50பார்த்தது
మధ్యమానేర్ నిర్వాసితుల సమస్యల పరిష్కరించాలని సిపిఐ వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జ్, జిల్లా కార్యవర్గ సభ్యులు, కడారి రాములు శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గ్రామాల్లో నిర్వాసితులకు పూర్తిస్థాయిలో సంకేపల్లి 40 కుటుంబాలకు పట్టాలు, ఆర్అండ్ కాలనీలో పూర్తిస్థాయిలో పట్టాలు ఇవ్వాలని కోరారు. నిర్వాసితుల పట్టాల మీద తప్పుడు పడ్డ పేర్లను సవరణ చేసి. పూర్తిస్థాయిలో సర్వే జరిపించాలని విజ్ఞప్తి చేశారు.

தொடர்புடைய செய்தி