రజక సంఘ భవన నిర్మాణానికి పూజ: ఎమ్మెల్యే

50பார்த்தது
రజక సంఘ భవన నిర్మాణానికి పూజ: ఎమ్మెల్యే
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో మడేలేశ్వర అలయ సమీపంలో రజాక సహకార సంఘం వారి నూతన సంఘ భవన నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమనికి ముఖ్యఅతిథిగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ హాజరయ్యారు. గత ఎన్నికల సమయంలో నామినేషన్ దాఖలు వేసే ముందు మడేలేశ్వర స్వామివారి ఆశీస్సులు తీసుకున్నట్లు గుర్తు చేశారు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం పని చేస్తుందని అన్నారు.

தொடர்புடைய செய்தி